"బంగారు కోడిపెట్ట" రమ్మనగానే వెళ్ళింది...!!!


 

ఎంటి బంగారు కోడిపెట్ట రమ్మనగానే వెల్లడం ఎంటా అనుకుంటున్నారా? మరేం లేదండోయ్ !! నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "బంగారు కోడిపెట్ట". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం 3 న  హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో  జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ సమంత ని రమ్మని ఈ చిత్ర దర్శక, నిర్మాతలు వెళ్లి సమంతను కోరగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ అమ్మడు ఫంక్షన్ లొ మైన్ అట్రాక్షన్ గా నిలిచింది..ఈ చిత్రం ఆడియో సీడి ని అవిష్కరించింది.  అంతే కాకుండా ఈ చిత్రం మంచి విజయన్ని అందుకోవలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను అని స్పీచ్ ఇచ్చింధి. గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ పిప్పల్ల దర్శకత్వం వహించారు. మహేష్ శంకర్ సంగీతం అందించారు.